చదువుతుంటేనే కడుపు తరుక్కుపోయే ఈనాడు వార్త..! ఐనా ఎవరికి పట్టిందిలే..!!

శవాలకు కూడా వైద్యం చేసి… ఆస్తులన్నీ అమ్మించి… అప్పులపాలు చేసి… మనిషి సర్వభ్రష్టుడిని చేసే కార్పొరేట్ హాస్పిటళ్ల దందా అందరికీ తెలుసు… కానీ ప్రజావైద్యం సరిగ్గా లేక, వేరే దిక్కులేక… జనం తమ బతుకుల్ని తాకట్టు పెట్టాల్సిన దురవస్థ…. ఐనా మన ప్రభువులు వెనకేసుకుని వస్తారు… ప్రజలపై వాళ్లకున్న అమితమైన ప్రేమ అది… కీలకస్థానాల్లో ఉన్నవాళ్లు ప్రెస్‌మీట్లు పెట్టి, బిస్కెట్లు తింటూ… అంతా బాగానే ఉంది… అని పలుకుతుంటే, ఆ ప్రవచనాలు టీవీల్లో విని, పత్రికల్లో చదివిన … Continue reading చదువుతుంటేనే కడుపు తరుక్కుపోయే ఈనాడు వార్త..! ఐనా ఎవరికి పట్టిందిలే..!!