ముందుగా చిన్న డౌట్… యాంటీ మోడీ, యాంటీ బీజేపీ కూటమి అవసరమేననీ… బలమైన విపక్షం లేకపోతే ప్రజాస్వామ్యానికి బలమెక్కడిది అనీ గుర్తుచేసుకుందాం… ప్రధాని కావాలని ఎన్నేళ్లుగానో కలలు మాత్రమే కనగలుగుతున్న శరద్ పవార్ ఇంట్లో కొందరు భేటీ వేశారు… మోడీ మీద కత్తులు ఎలా తిప్పాలో మంతనాలు చేశారు… ఇది నిర్వహించింది ఎవరు..? యశ్వంత్ సిన్హా…! ఆయన ఎవరు..? మోడీ వీరవ్యతిరేకుడు..! ఆయనకు ఎందుకు కోపం..? మోడీ పవర్లోకి రాగానే ఈయన్ని అద్వానీ తదితరులతోపాటు అమాంతం అటకమీద […]