తెలంగాణ అసెంబ్లీలో కేటీయార్ మజ్లిస్ను ఉద్దేశించి ‘ఏడు సీట్ల పార్టీ’ అని చేసిన వ్యాఖ్య అక్బరుద్దీన్కు కోపం తెప్పించింది… అంతేకాదు, తను ఈసారి 50 సీట్లలో పోటిచేస్తాం, 15 మందితో మళ్లీ సభకొస్తామంటూ ఓ సీరియస్ వ్యాఖ్య చేశాడు…… ఇంట్రస్టింగు… అబ్బే, అలా ఝలక్కులిస్తారు, అంతేతప్ప కేసీయార్తో జాన్జిగ్రీ దోస్తీని వాళ్లెందుకు వదులుకుంటారు… కేసీయార్ వాళ్లకు ఎన్నెన్నో పనులు చేసి పెట్టాడు… మళ్లీ కేసీయార్ గెలిస్తేనే వాళ్లకు పండుగ… అని తేలికగా తీసిపారేసేవాళ్లున్నారు… అసలు వాళ్లకు 50 […]