ముద్రగడ పద్మనాభం రాసినట్టుగా చెబుతున్న ఓ లేఖ సోషల్ మీడియాలో కనిపిస్తోంది… ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణను ఉద్దేశించిన రాసిన లేఖ… అక్కడక్కడా చురకలు పెడుతూ, పరోక్షంగా వెక్కిరిస్తూ సాగింది ఆ లేఖ… ఆయనకు ఎందుకంత కోపం వచ్చిందీ అంటే… రాధాకృష్ణ పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడిని ఇంటర్వ్యూ చేస్తూ ముద్రగడ ప్రస్తావనను తీసుకొచ్చాడు… పద్మనాభం వగైరా వాళ్లు కాపుల గురించి మాట్లాడతారు కదా, ఒక్కరినైనా ఆర్థికంగా, సామాజికంగా పైకి తీసుకువచ్చారా అని రాధాకృష్ణ ప్రశ్నిస్తే, రామానాయుడు నో అని […]