ఇండియాను హిందూ దేశంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయా..? అది సాధ్యమేనా..? ప్రజలు ఆమోదిస్తారా..? ఇవన్నీ చర్చల్లో ఉండే ప్రశ్నలు… జవాబులు కష్టం… కానీ నేపాల్లో మాత్రం ఈ దిశలో ప్రజలే ఉద్యమిస్తున్నారు… ఇది ఆసక్తికరమైన పరిణామం… కానీ ఇండియన్ మీడియా ఈ వార్తలకు ఏమీ ప్రయారిటీ ఇవ్వడం లేదు… మొన్న ఖాట్మండులో భారీ ప్రదర్శన జరిగింది… వేలాది మంది మార్చ్ నిర్వహించారు… ఒక దశలో ఈ ఆందోళనలు ప్రధాని కార్యాలయ ముట్టడి ప్రయత్నాలతో అదుపు తప్పే పరిస్థితి […]
నేపాల్ను దివాలా తీయించారు కదరా… ఆర్థిక చక్రబంధంలో హిమాలయ దేశం…
పార్ధసారధి పోట్లూరి ……… నేపాల్ దేశంని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ [FATF] Grey లిస్ట్ లో పెట్టబోతున్నది ! నేపాల్ కి చెందిన పృధ్వీ మన్ శ్రేష్ట [Prithvi Man Shrestha] అనే విలేఖరి ఖాట్మండు పోస్ట్ అనే పత్రికకి రాజకీయ, అవినీతి, శాసనపరమయిన విషయాల మీద ఆర్టికల్స్ వ్రాస్తూ ఉంటాడు. ఇటీవలే అదే పత్రికలో అతను ఒక వ్యాసం వ్రాశాడు దాని సారాంశం: అతి త్వరలో నేపాల్ దేశాన్ని FATF గ్రే లిస్ట్ లో […]