Venkataramana Kannekanti తెలంగాణ రాష్ట్ర సాధనలో శ్రీకాంతాచారి బలిదానం ఎంత కీలకమైందో, మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో రాళ్లవాన, ములుగు జిల్లా మారుమూల గిరిజన పల్లెలో అప్పటి సమైక్య ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సభలో నలుగురు గిరిజన యువతులు చూపిన తెగువ అంతే ముఖ్యమైనవి. తీవ్ర నిర్బంధం, అడుగడుగునా మఫ్టీ పోలీసుల మోహరింపు, విస్తృత తనిఖీలను ఎదిరించి మరీ కాకతీయ విశ్వవిద్యాలయానికి చెందిన నలుగురు యువ ఉద్యమకారిణులు సమైక్య సి.ఎం కిరణ్ కుమార్ రెడ్డి సభలో జై […]