. ఎస్, నిజమే… ఈనాడు, ఆంధ్రజ్యోతి కథనాలు, పోలీసుల వివరణల ప్రకారం చూస్తే… జగన్ కారు ఢీకొని సింగయ్య అనే దళితుడు మరణిస్తే వైసీపీ శ్రేణులు నిర్దాక్షిణ్యంగా, అమానవీయంగా పక్కకు తోసిపడేసి కాన్వాయ్, అభివాదాలు, జేజేలతో వీరంగం వేయగం ఖచ్చితంగా తప్పే… వ్యక్తి పూజ అనేక దరిద్రాలకు కారణమయ్యే ధోరణి… హీరోలు, రాజకీయ నాయకులు కనిపిస్తే చాలు ఆవేశంతో ఊగిపోతారు అభిమానులు… మరీ ప్రత్యేకించి జగన్ కోసం వచ్చేవాళ్లను పట్టతరం కాదు… ఆ వీడియో చూశారు కదా… […]