అయోధ్య గుడి… బాలరాముడి దర్శనం కోసం భక్తకెరటాలు పోటెత్తుతున్నయ్… యావత్ దేశం నుంచీ ప్రత్యేక రైళ్లే గాకుండా సొంత వాహనాలు, ఇతరత్రా రవాణా మార్గాల్లో జనం వెల్లువెత్తుతున్నారు… ప్రాణప్రతిష్ఠ తరువాత 30-35 రోజుల వ్యవధిలో 65 లక్షల మంది దర్శించుకున్నట్టు అంచనా… అంటే రోజుకు దాదాపు రెండు లక్షలు… అయోధ్య విశ్వసందర్శన క్షేత్రంగా మార్చాలనే ప్రయత్నాలు, ప్రణాళికల నేపథ్యంలో ఈ భక్తుల తాకిడి ఇప్పట్లో ఆగదు… కానీ రోజూ సముద్రాన్ని తలపిస్తున్న ఈ రద్దీని స్ట్రీమ్ లైన్ […]