పాకిస్థాన్, ఇస్లామాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కయానీ ఆ దేశ అడిషనల్ అటార్నీ జనరల్కు సూటిగా ఓ ప్రశ్న వేశాడు… అదీ ఈ కేసులో ఇంట్రస్టింగ్… ‘‘కశ్మీర్ అనేది ఓ విదేశం అంటున్నారు కదా.., దానికి సొంత రాజ్యాంగం, సొంత కోర్టులు ఉన్నాయంటున్నారు కదా… మరి పాకిస్థాన్ సైన్యం, రేంజర్లు ఎందుకు ఆ ప్రాంతంలోకి ప్రవేశించారు..? ప్రజల్ని పాక్ గూఢచార సంస్థలు బలవంతంగా అపహరించడమనేది ఆగకుండా నడుస్తూనే ఉంది దేనికి..?’… ఇదీ జస్టిస్ కయానీ అడుగుతున్న వివరణ… […]
