దేశంలో వార్తాపత్రికలు ఈ సంవత్సరం చివరికల్లా ఇంకా కోలుకుంటాయని, కోవిడ్ పూర్వ స్థితికి చేరుకుంటాయని క్రిసిల్ రేటింగ్ సంస్థ అంచనా వేసిందని ఓ వార్త… ఈ సంవత్సరం కనీసం 15 శాతం ఆదాయం పెరుగుతుందట… ఎందుకంటే… ఈ సంవత్సరం ఎన్నికలు కాబట్టి పిచ్చపిచ్చగా యాడ్స్ వస్తాయని, ఈ దెబ్బకు నష్టాలన్నీ పూడుకుపోతాయని ఆ సంస్థ జోస్యం చెప్పింది… అంతేకాదు, సోషల్ మీడియా, టీవీ మీడియాకన్నా ప్రజలు పత్రికల్లో వార్తల్నే నమ్ముతున్నారనీ, పత్రికలు తమ విశ్వసనీయత కాపాడుకున్నాయనీ ఓ […]
ఈనాడు రెండు ఎడిషన్లకు మంగళం..? ఏబీసీ సభ్యత్వమూ రద్దు…!!
హమ్మయ్య, కరోనా గండం నుంచి ఇక బయటపడ్డట్టే… ప్రింట్ మీడియా, అంటే పత్రికలు మెల్లిగా కరోనా కాలపు కష్టాల నుంచి గట్టెక్కుతున్నట్టే… ఏ పత్రిక చూసినా బోలెడు యాడ్స్, పేజీలకొద్దీ కనిపిస్తున్నయ్… ఇక జర్నలిస్టులు, ఇతర పత్రికా సంస్థల సిబ్బంది కొలువులకు ఢోకా లేనట్టే….. అని ఈమధ్య ఓ మిత్రుడు తన జ్ఞానాన్ని నామీద గుమ్మరించాడు… నవ్వొచ్చింది… ఈ రంగంలో రూపాయి ఖర్చుకు పదిరూపాయల లాభాన్ని తవ్వుకునే టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూపే ఊగుతోంది… 60 నుంచి […]