దేశంలో వార్తాపత్రికలు ఈ సంవత్సరం చివరికల్లా ఇంకా కోలుకుంటాయని, కోవిడ్ పూర్వ స్థితికి చేరుకుంటాయని క్రిసిల్ రేటింగ్ సంస్థ అంచనా వేసిందని ఓ వార్త… ఈ సంవత్సరం కనీసం 15 శాతం ఆదాయం పెరుగుతుందట… ఎందుకంటే… ఈ సంవత్సరం ఎన్నికలు కాబట్టి పిచ్చపిచ్చగా యాడ్స్ వస్తాయని, ఈ దెబ్బకు నష్టాలన్నీ పూడుకుపోతాయని ఆ సంస్థ జోస్యం చెప్పింది… అంతేకాదు, సోషల్ మీడియా, టీవీ మీడియాకన్నా ప్రజలు పత్రికల్లో వార్తల్నే నమ్ముతున్నారనీ, పత్రికలు తమ విశ్వసనీయత కాపాడుకున్నాయనీ ఓ […]