. ముందుగా మహాభారతం నాటి కథను చెప్పుకుందాం ఓసారి… లక్ష పుస్తకాలు చదివిన కేసీయార్కు కూడా బాగా తెలుసు… తన కడుపున పుట్టి, ఎదురుతిరుగుతున్న బిడ్డకూ తెలుసనే అనుకుందాం… అరణ్య, అజ్ఞాత వాసాలు అయిపోయాక పాండవులు తమ కౌరవ అర్ధరాజ్యం తమకు ఇవ్వాలని శ్రీకృష్ణుడితో రాయబారం పంపిస్తారు… కనీసం ఐదూళ్లు ఇచ్చినా సరే సర్దుబాటు చేసుకుంటామనీ చెబుతారు… అదయ్యేది కాదని కృష్ణుడికీ తెలుసు… అదేదో లాంఛనప్రాయ రాయబారం అని దుర్యోధనుడికీ తెలుసు… కానీ రాయబారం తప్పదు కాబట్టి […]