. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఈసారి పవర్ లో వాటా దక్కింది. సో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఏమి చేసుకున్నా ఇక ఆయనకు ఓకేనా? చంద్రబాబు తన తొలి టర్మ్ లో వైజాగ్ లో వందల కోట్ల రూపాయల విలువైన భూమిని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీకి కేటాయించారు. అప్పుడు కూడా ఐటి శాఖ మంత్రిగా ఉన్నది నారా లోకేషే. ఇందులో పెద్ద స్కాం జరిగిన […]