ఎంతకీ సమజ్ కాలేదు… ఓ వార్త ఆంధ్రజ్యోతిలో కనిపించి చాలాసేపు ఆలోచనల్లో పడేసింది… ఆ వార్త సంక్షిప్తంగా ఏమిటంటే….? ‘‘‘ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న హామీల మేరకు రాష్ట్రంలో వివిధ సంస్థల ఏర్పాటును వేగవంతం చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు… సంస్థల ఏర్పాటు పురోగతిపై ఆయన సంబంధిత శాఖల మంత్రులు, అధికారులతో మంగళవారం సమీక్షించారు… సెంట్రల్ యూనివర్శిటీ (అనంతపురం), సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (విజయనగరం), ఐఐటీ (తిరుపతి), నిట్ (తాడేపల్లిగూడెం), ఐఐఎం (విశాఖపట్నం), ఐఐఎస్ఈఆర్ […]
ఎందుకేడ్చినట్టు..? కొరడా లేదా..? ఈ దేశ ఉపరాష్ట్రపతికీ బేలతనమేనా..?!
అసాధారణం ఏమీ కాదు… కానీ ఆశ్చర్యమేసింది…! రాజ్యసభలో సభ్యులు చైర్మన్ కుర్చీకి కాస్త దిగువన ఉండే టేబుళ్లపైకి ఎక్కి గొడవ చేసింది నిజం… అయితే అది అసాధారణమేమీ కాదు… ఉభయసభల్లో సభ్యుల బాధ్యతారహిత ప్రవర్తన కొత్తేమీ కాదు… ఆ లెక్కన బీజేపీ కూడా తక్కువేమీ కాదు… సభాస్థంభన పాపంలో అదీ తక్కువేమీ కాదు… అయితే రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కంటతడి పెట్టుకోవడమే ఆశ్చర్యంగా ఉంది… అసలు తన సుదీర్ఘమైన పార్లమెంటరీ జీవితంలో ఎన్ని చూడలేదు ఇలాంటివి..? […]