ఎంతకీ సమజ్ కాలేదు… ఓ వార్త ఆంధ్రజ్యోతిలో కనిపించి చాలాసేపు ఆలోచనల్లో పడేసింది… ఆ వార్త సంక్షిప్తంగా ఏమిటంటే….? ‘‘‘ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న హామీల మేరకు రాష్ట్రంలో వివిధ సంస్థల ఏర్పాటును వేగవంతం చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు… సంస్థల ఏర్పాటు పురోగతిపై ఆయన సంబంధిత శాఖల మంత్రులు, అధికారులతో మంగళవారం సమీక్షించారు… సెంట్రల్ యూనివర్శిటీ (అనంతపురం), సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (విజయనగరం), ఐఐటీ (తిరుపతి), నిట్ (తాడేపల్లిగూడెం), ఐఐఎం (విశాఖపట్నం), ఐఐఎస్ఈఆర్ […]