నిన్నామొన్నటి పూనం పాండే ఎపిసోడ్ నగ్నంగా బయటపెట్టిన ఒక నిజం ఏమిటంటే… మీడియా తన క్రెడిబులిటీని పూర్తిగా కోల్పోయిందని… నిజానిజాల వెరఫికేషన్, క్రాస్ చెక్ లేకుండానే వార్తల్ని జనంలోకి గుప్పిస్తున్నారని… సెన్సేషన్ తప్ప ప్రస్తుతం మీడియాకు ఏమీ పట్టదని… మన దయ, ప్రజల ప్రాప్తం అన్నట్టుగా వార్తలు వండబడుతున్నాయని… ఇలా నానారకాల నష్టం… నిజమే… మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా నిజాలేమిటో తెలియకుండా వార్తల్ని వడ్డిస్తోంది… ఇదంతా ఎందుకు గుర్తొచ్చిందీ అంటే… ఆంధ్రజ్యోతిలో ఈరోజు కొత్తపలుకులో రాధాకృష్ణ […]