ఫోన్ ట్యాపింగ్ పుణ్యమా అని తెలంగాణ సమాజంలో వెలమ సామాజిక వర్గం ఇవాళ దోషిగా నిలబడాల్సి వచ్చిందంటే అందుకు కేసీఆర్ మాత్రమే కారణం. గుప్పెడు మందిని ప్రోత్సహించి మొత్తం సామాజిక వర్గానికే నష్టం చేశారు…. ఇదీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తాజా విశ్లేషణ… నిజం కాదు… కేసీయార్ చేసిన అక్రమాలతో మొత్తం వెలమ కులానికే నష్టం వాటిల్లిందనే ముద్ర ఏమాత్రం సరికాదు… ఎస్, కేసీయార్ కులాభిమానంతో చేరదీసిన కొందరు అధికారులు, ప్రజాప్రతినిధులు వ్యక్తిగతంగా అక్రమాలకు పాల్పడి, విపరీతంగా లాభపడి […]
కుర్చీలు మడతపెట్టి, కండోమ్స్ దాకా వచ్చింది వైరం… రేపేమిటో..!!
బూతులు, మహిళా నేతలపై వెగటు విమర్శలు, వ్యక్తిత్వ హననాలు, వెకిలి వెక్కిరింపుల నుంచి చివరకు కుర్చీ మడతపెట్టి తిట్టుకునేదాకా దిగజారింది ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ కొట్లాట… సోషల్ మీడియాలో జరిగే యుద్ధానికి ఆకాశమే హద్దు… దానికి మర్యాదలు మన్నూమశానాలు జాన్తానై… మొన్న ఎక్కడో లోకేష్ ఓ కుర్చీని మడతపెట్టి చూపిస్తున్న ఫోటో కనిపించింది… తనకు ఆ కుర్చీ మడతపెట్టడం అనే పదాల్ని ఎందుకు వాడతారో తెలుసా అసలు..? తెలిసీ ఆ వెకిలి ప్రదర్శనకు దిగాడా…? ఇక […]
బాబుపై సుప్రీం తీర్పు ప్రభావం కేసీయార్పై ఎంత..? తమిళిసై ఇంపార్టెన్స్ పెరిగిందా..?
చంద్రబాబు కేసు విషయంలో సుప్రీంకోర్టులో సందిగ్ధత ఇంకా కొనసాగనుంది… చంద్రబాబుకు అవినీతి నిరోధక చట్టంలోని 17 ఏ సెక్షన్ వర్తింపు, గవర్నర్ ముందస్తు అనుమతి అంశాల్లో ద్విసభ్య బెంచ్ భిన్నాభిప్రాయాల్ని వెలువరించి, తదుపరి కార్యాచరణను చీఫ్ జస్టిస్కు నివేదించింది… సో, త్రిసభ్య ధర్మాసనమో, సీజే నేతృత్వంలోని మరింత విస్తృత ధర్మాసనమో ఏర్పాటు కావాలి… నిజానికి ఈ ద్విసభ్య ధర్మాసనం జడ్జిలు గవర్నర్ ముందస్తు అనుమతి దగ్గర డిఫర్ అవుతున్నట్టు కనిపిస్తున్నదే తప్ప 17 ఏ సెక్షన్ వర్తింపు […]
ఇన్నాళ్లూ ఫోన్ కాల్కూ దొరకలేదు… ఇప్పుడు ఫోన్ వస్తే చాలు గుండెల్లో దడదడ…
— అభ్యర్థుల ఖరారుపై వైసీసీ అధినేత జగన్ ఫోకస్ — ఇన్ఛార్జుల మార్పుపై నేరుగా నేతలతోనే చర్చలు — సీఎం జగన్తో ఉభయ గోదావరి జిల్లాల నేతల భేటీ — సీటు మారుస్తారన్న ప్రచారంతో నేతల్లో టెన్షన్ — సీఎంను కలిసిన వారిలో పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు.. — కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ — జగన్తో భేటీ అయిన అమలాపురం ఎమ్మెల్యే పినిపే విశ్వరూప్… — రాజోలు ఎమ్మెల్యే […]
ఆ సర్వే ఏం చెబుతోంది..? జగన్ మళ్లీ గెలుస్తాడా..? హఠాత్ మార్పుల నేపథ్యమేంటి..?
సిట్టింగులందరికీ టికెట్లు ఇచ్చి కేసీయార్ చేతులు కాల్చుకున్నాడు… 2018లోనే అందులో చాలామందిపై ప్రజల్లో వ్యతిరేకత ఉండేది… వాళ్లకు అప్పుడూ టికెట్లు ఇచ్చి, మళ్లీ మొన్న టికెట్లు ఇచ్చి స్థూలంగా తనే దెబ్బతినిపోయాడు… వైనాట్ 175 అని కలలు కంటూ మురిసిపోతున్న జగన్కు తత్వం బోధపడింది… కళ్లు తెరిచాడు… మరి నా సంగతేమిటని ఆలోచించాడు… స్థానికంగా ప్రజల ఆదరణ చూరగొనలేని, వ్యతిరేకత పెంచుకున్న నాయకులకు మళ్లీ అవకాశాలు ఇస్తే పరిస్థితులు ఎదురు తిరుగుతాయని గ్రహించాడు… సర్వేలకు పూనుకున్నాడు… పైగా […]
‘‘బాబుకు తెలంగాణలో పనేమిటా..!? అసలు కేసీయార్కు ఆంధ్రాలో ఏం పని..?’’
ఏబీఎన్లో రాధాకృష్ణ ఓ సీరియస్ ప్రశ్న సంధించాడు కేసీయార్కు… నిజంగా గట్టి ప్రశ్నే… టీడీపీ వాళ్లకు అలా అడగడం చేతకావడం లేదు కాబట్టి ఆ బాధ్యతనూ తనే మీద వేసుకున్నట్టుగా… ‘‘చంద్రబాబుకు తెలంగాణలో ఏం పని అని బీఆర్ఎస్ మంత్రులతో అడిగిస్తున్న కేసీయార్కు మరి ఆంధ్రాలో ఏం పని..? తనెందుకు ఆంధ్రాలో పోటీచేయాలి..?’’ ఈ ప్రశ్నకు దారితీసింది ఏమిటంటే..? ఖమ్మంలో చంద్రబాబు సభ సక్సెస్ కావడం…! గతంతో పోలిస్తే టీడీపీకి తెలంగాణలో పెద్దగా బలం లేకపోయినా… ఆంధ్రా […]
ఏపీలో పిల్లలు తగ్గిపోవడానికి… జగన్ పిచ్చి పాలన నిర్ణయాలే కారణమా..?
పిల్లలు పుట్టకపోవడం, పిల్లల సంఖ్య తగ్గిపోవడం, ముసలోళ్లే అధికమైపోవడం, జనాభాలో యువత శాతం కుంచించుకుపోవడం… ఇత్యాది లక్షణాలకు అసలు కారణం ఏమై ఉంటుంది..? మన సగటు జ్ఞానపరిధి మేరకు ఆలోచిద్దాం… మీరూ ఆలోచించండి… కుటుంబ నియంత్రణ మీద ప్రజల్లో అవగాహన పెరిగిపోవడం, ఒకరికన్నా ఎక్కువ మందిని ‘అఫర్డ్’ చేయలేమనే రియాలిటీ అర్థం కావడం… అంటే పిల్లలు ఎక్కువగా ఉంటే చదువు, ఆరోగ్యంతోపాటు ప్రేమనూ అందరికీ సరిపోయేలా, సరిగ్గా ఇవ్వలేమనే భావన… పెరిగిన జీవనవ్యయం, చంచలమైన కొలువులు, ఒక […]