. ఏదైనా సమర్థనో, ఖండనో రాస్తే… తప్పయినా సరే నమ్మేలా ఉండాలి… అది ప్రజెంట్ సోషల్ మీడియా ప్రాపగాండా శకంలో ప్రథమ నీతి.,. కానీ చాలాసార్లు పలు పార్టీలు తప్పులో కాలేస్తుంటాయి… ఇదీ అలాంటిదే… ముందుగా ఓ వార్త చదవండి… పాకిస్థాన్, భారతదేశంలోని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన భార్య ప్రయాణిస్తున్న విమానాన్ని క్షిపణితో కూల్చివేసి, పొరపాటున క్షిపణిని ప్రయోగించామని చెప్పింది. అప్పుడు భారత ప్రభుత్వం మౌనంగా ఉండిపోయింది. అవును, 1965 సెప్టెంబర్ 19న గుజరాత్ ముఖ్యమంత్రి […]