‘‘ రామోజీరావు సంస్మరణ సభ ఏర్పాటు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి విమర్శ ఎదుర్కొంటున్నారు. రామోజీరావుకు అర్హత ఉందా? లేదా? అన్న విషయం పక్కన పెడితే ప్రభుత్వ పరంగా ఆయన సంస్మరణ సభ ఏర్పాటు చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక బిడ్డ జన్మించినప్పుడు ఆ ఇంట్లో వాళ్లు సంబరాలు చేసుకుంటారు. ఆ బిడ్డ ఎదిగి పెద్దవాడై తాను ఎంచుకున్న మార్గంలో ఉన్నత శిఖరాలు అధిరోహించి కన్ను మూసినప్పుడు ఆయన వల్ల ప్రయోజనం పొందినవాళ్లు, ఆయనతో సన్నిహిత సంబంధాలు కలిగి […]
ఆయన నవ్వడమే అరుదు… నా జవాబు విని చిన్నగా నవ్వాడు…
నిజానికి ఇది ఓ సీనియర్ జర్నలిస్టు స్వగతం, తన బయోపిక్లో ఓ చిన్న సీన్… పెరిఫెరల్గా చూస్తే ఇందులో న్యూస్ ఎలిమెంట్ ఏమీ లేదు… కానీ కాస్త జాగ్రత్తగా ఆలోచిస్తే… ఒకప్పుడు ఈనాడును రామోజీరావు ఎంత జాగ్రత్తగా నిర్మించాడో అర్థమవుతుంది… ఇప్పుడంటే ఈనాడును ఎవరుపడితే వాళ్లు ఆడేసుకుంటున్నారు గానీ ఒకప్పుడు రామోజీరావు ప్రతి చిన్న విషయాన్ని స్వయంగా తనే చూసుకుంటూ, దాన్ని జాగ్రత్తగా పెంచాడు… ఈనాడులో ఒకప్పుడు ప్రతిదీ సిస్టమాటిక్, మెటిక్యులస్… ఆ పునాదులు అంత బలంగా […]
ఆరకంగా ఈనాడు రామోజీరావు తను అరెస్టు గాకుండా కాపాడుకున్నాడు…
Nancharaiah Merugumala…… నారీమన్ మరణ వార్తకు ఈనాడులో అత్యధిక కవరేజీ–‘పెద్దలసభలో గలభా కేసు’లో రామోజీ అరెస్టును నిలువరించిన సుప్రీం కోర్టు ఉత్తర్వుకు ఈ ప్రసిద్ధ పార్సీ వకీలు వాదనలే కారణం! …………………………………. ‘విఖ్యాత న్యాయ కోవిదుడు నారీమన్ కన్నుమూత’ అనే శీర్షికతో మొదటి, రెండో పేజీల్లో పెద్ద వార్త, పదో పేజీలో ‘ఎన్నో కేసుల్లో చెరగని ముద్ర’ అనే హెడింగ్ తో మరో పెద్ద కథనాన్ని ఈరోజు ఈనాడు దినపత్రిక ప్రచురించింది. 70 ఏళ్లకు పైగా న్యాయవాద […]
చంద్రబాబు కేసుల్లాగే… రామోజీరావుకూ అష్టదిగ్బంధనం… అదే జగన్ ప్లాన్…
ఆంధ్రజ్యోతి, ఈనాడు పట్టించుకోలేదేమో గానీ… ఓ వెబ్సైట్లో ఆసక్తికరమైన పాయింట్ ఒకటి కనిపించింది… అదే, రామోజీరావు, శైలజా కిరణ్ మీద ఏపీ సీఐడీ ఎఫ్ఐఆర్ జారీ చేసింది కదా… ఒక వ్యక్తిని రామోజీరావు తుపాకీతో బెదిరించి సంతకాలు చేయించుకున్నాడని..! ఆ వెబ్ విలేఖరి విశ్లేషణ ఏమిటంటే… ‘‘అసలు ఈ కేసులో ఏపీకి ఎక్కడైనా లింక్ ఉందా ? మార్గదర్శి హెడ్ క్వార్టర్ హైదరాబాద్, గన్ పెట్టి బెదిరించారని చెప్పిన ప్లేస్ హైదరాబాద్, సంతకాలు పెట్టింది హైదరాబాద్… మొత్తం […]
సో.., హైదరాబాద్ వదిలితే చాలు రామోజీరావు నేరుగా జైలులోకేనట…
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన తాజా కొత్త పలుకు వ్యాసంలో ఎప్పటిలాగే చంద్రబాబు వాయిస్లాగా ఏదేదో రాసుకుంటూ పోయాడు… ఆ మొత్తం వ్యాసంలో తెలంగాణలో సెటిలర్స్, పర్టిక్యులర్గా కమ్మజనం ఈసారి కేసీయార్, బీజేపీ, జగన్ మీద కోపంతో కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్నారు అని దాదాపు తేల్చేశాడు… ఆయన వ్యాసంలోని ముఖ్యా సారాంశం ఏమిటంటే… తెలంగాణలో తెలుగుదేశం పోటీచేయకూడదని కమ్మప్రజానీకం ఒత్తిడి తెస్తున్నదట… దీనివల్ల వోట్లు చీలిపోయి బీఆర్ఎస్ లేదా బీజేపీ లబ్ధిపొందుతాయట… చంద్రబాబును అరెస్ట్ చేసిన జగన్కు సపోర్ట్ […]