తెలుగు పాత్రికేయం… కాదు, అర్జెంటుగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సహా ఆ పత్రిక బాధ్యులు ఒకింత సిగ్గుతో తలదించుకోవాలి… వాడెవడో దిక్కుమాలిన, జర్నలిజం ఓనమాలు తెలియని న్యూస్18 అనే అంబానీ న్యూస్ సైటు రాశాడంటే అర్థం చేసుకోవచ్చు… అది పాతాళస్థాయి కాబట్టి… కానీ మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్టులు, శిక్షణ పొందినవాళ్లు, సీనియర్లు, తెల్లారిలేస్తే సమాజానికి లక్షన్నర నీతులు చెప్పేవాళ్లు కూడా ఇలాగే ఏదిపడితే అది రాసేయవచ్చా..? విషయం ఏమిటంటే..? అదే న్యూస్18వాడు ఏమంటాడంటే… ఓ వార్తకు ప్రారంభం ఇది… […]