పార్ధసారధి పోట్లూరి….. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జోషి మఠం భూమిలోకి కుంగుతున్నది ! ప్రసిద్ధ పుణ్య క్షేత్రం బద్రీనాథ్ కి వెళ్ళే దారిలో ఉంటుంది జోషీ మఠం [జ్యోతిర్మఠం] పట్టణం! జోషిమఠంలోని 560 ఇళ్ళు పగుళ్లు ఇచ్చాయి. కొన్ని చోట్ల మట్టి చరియలు విరిగి పడ్డాయి. రోడ్లు కూడా రెండుగా చీలిపోయాయి కొన్ని చోట్ల! ఎందుకిలా..? భూమిలోని పొరలలో సర్దుబాటు కారణంగా ఇలా జరిగి ఉండవచ్చు ! సముద్ర మట్టానికి 6 వేల అడుగుల ఎత్తులో ఉండే జోషీమఠం ఉత్తరాఖండ్ […]
‘‘25 లక్షల మంది 10 వేల కోట్లు మోసపోతే… ఇదేం దర్యాప్తు, ఇవేం వాయిదాలు..?’’
పార్ధసారధి పోట్లూరి …. ‘’నా అనుభవంలో నేను చూసింది ఏమిటంటే, ఎప్పుడు తీవ్ర ఆర్ధిక నేరాలు జరిగినా సిబిఐ మరియు ED రంగ ప్రవేశం చేస్తాయి, కానీ ఆలస్యంగా ! ఇక దర్యాప్తు ఏళ్ల కొద్దీ జరుగుతుంది ! మీరు చెప్పండి, ఎన్ని ఆర్ధిక నేరాల విషయంలో సరైన, అర్థవంతమైన ముగింపు [Logical end] జరిగింది ?” … గురువారం రోజున సుప్రీం కోర్టు అడిగిన ప్రశ్న ఇది… ఒడిశాకు చెందిన పినాకపాణి మొహంతి ఒక ప్రజా […]
పాక్ వదిలి పారిపోతున్న కార్ల కంపెనీలు… మరోవైపు అప్ఘన్తో వార్ ప్రమాదం…
పార్ధసారధి పోట్లూరి ……. అయిపాయే ! సుజుకి మరియు టొయోటలు పాకిస్థాన్ నుండి వెళ్లిపోతున్నాయి ! జపాన్ కి చెందిన ఆటోమొబైల్ దిగ్గజాలు సుజుకి మరియు టొయోటా లు పాకిస్థాన్ లో తమ కార్యకలాపాలని ఆపేస్తున్నాయి ! పాకిస్థాన్ లో సుజుకి మోటార్స్ సంస్థ ఈ రోజు నుండి తమ అసెంబ్లింగ్ ప్లాంట్ ని మూసివేస్తున్నది. ********************************************** పాక్ సుజుకి మోటార్స్ కంపెనీ లిమిటెడ్ [Pak Suzuki Motor Company Limited (PSMCL)] పేరుతో 1983 లో […]
టైటానిక్ మునిగింది… మరి బతికిన ప్రయాణికులను తీరం చేర్చిందెవరు..?
టైటానిక్ అడ్డంగా విరిగింది… మునిగింది… అయితే సమీపంలోని ఏ నౌకకూ అది పంపించిన ఎస్ఓఎస్ సందేశాలు చేరలేదా..? ఎవరూ రాలేదా..? విధి ఆ కోణంలోనూ వక్రించిందా..? తరచూ నౌకలు తిరిగే మార్గమే అది, మునగడానికి పట్టే టైమ్లో ఏ నౌకో రెస్క్యూకు వచ్చి ఉండాలి కదా… ఈ సందేహాలు వచ్చాయా మీకు ఎప్పుడైనా..? కనీసం సినిమాలో మరో నౌక వచ్చినట్టు ఏమైనా ఉందా..? నిజానికి టైటానిక్ మునిగిపోతున్నప్పుడు సమీపంలోనే మూడు నౌకలున్నాయి… మొదటిది శాంప్సన్… టైటానిక్ ప్రమాదాన్ని […]
ఒకడే వొక్కడు మొనగాడు.. (సగం) ఊరే మెచ్చిన పనివాడు…
Sridhar Bollepalli ……….. ఒకడే వొక్కడు మొనగాడు.. (సగం) ఊరే మెచ్చిన పనివాడు… పాఠశాల విద్య ప్రిన్సిపల్ సెక్రటరీగా రెణ్నెల్ల క్రితం ప్రవీణ్ ప్రకాష్ (IAS) డ్యూటీ ఎక్కారు. అంతకుముందు ఆ స్థానంలో పని చేసిన రాజశేఖర్ గారు చాలా మంచివారు (మా టీచర్ల దృష్టిలో). ఎంచేతంటే, సమర్ధుడైన అధికారిగా పేరు తెచ్చుకున్నా, ఆయన ఎప్పుడూ ఆఫీసు వదిలి స్కూళ్ల మీద పడి, అదిలించి బెదిరించింది లేదు. కానీ యీ కొత్తాయన అలాక్కాదు. సీతయ్య టైపు. వచ్చిన […]
పాకిస్థాన్ ఫిలమెంట్ ఎగిరిపోయింది… ఎన్నడూ ఎరగని రీతిలో విద్యుత్ పొదుపు…
పార్ధసారధి పోట్లూరి ….. తీవ్ర రూపం దాల్చిన పాకిస్థాన్ విద్యుత్ సంక్షోభం ! గత అయిదేళ్ళ నుండి తీవ్ర విద్యుత్ కొరతని ఎదుర్కుంటున్న పాకిస్థాన్ నిన్న మరిన్ని పొదుపు చర్యలకి శ్రీకారం చుట్టింది! తీవ్ర విద్యుత్ కొరత వలన ప్రత్యామ్నాయంగా ప్రజలు డీజిల్ విద్యుత్ జనరేటర్స్ను వాడడం వలన అది పరోక్షంగా డీజిల్ దిగుమతుల మీద పడి ఆయిల్ దిగుమతి బిల్లు విలువ విపరీతంగా పెరిగిపోవడంతో, దానికి ప్రత్యామ్నాయంగా మరిన్ని పొదుపు చర్యలు చేపట్టింది పాకిస్థాన్ ప్రభుత్వం […]
మతం మత్తు మందే..! కానీ బాధ నివారిణి…! గుడ్డి వ్యతిరేకత సబబేనా..?!
Srini Journalist …….. నా మిత్రుడు ఒకరు jagan mohan rao అనే leftist రాసిన ఒక పెద్ద వ్యాసం fb లో షేర్ చేశారు. అందులో నుంచి ఒకటి రెండు పేరాలు ఇక్కడ నేను పోస్ట్ చేస్తున్నా… ‘ప్రపంచం అనుభవిస్తున్న నిజమైన దుఃఖానికి మతం ఒక వ్యక్తీకరణ. అదే సమయంలో ఈ దుఃఖానికి వ్యతిరేకంగా ఒక నిరసన కూడా. మతం, అణచివేయబడుతున్న జీవి నిట్టూర్పు, హృదయంలేని ప్రపంచం యొక్క హృదయం. కరుణ కనుపించని పరిస్థితులలో కనుపించే […]
ఎయిడ్స్కు టూ డ్రగ్ థెరపీ… కాకినాడ డాక్టర్ చెప్పిందే చలామణీకొచ్చింది…
Yanamadala Murali Krishna….. గుంపులోని వారికన్నా మెరుగ్గా వున్నా కష్టమే… కొంతకాలం క్రితం ఫార్మా కంపెనీల ప్రయోజనాల మేరకు వైద్య చికిత్స విధానం నడుస్తున్నదా అని ఒకరు ప్రశ్నించారు. నేను అవును అని చెప్పా. అక్కడున్న వాళ్లలో కొందరు అవుననీ, కొందరు కాదనీ చెప్పారు. చివరిగా ప్రశ్న అడిగిన వారు పేషంట్ కోలుకోవడం తప్ప మరేదీ వైద్యులకు ఎక్కువ కాదని, డాక్టర్స్ యొక్క ప్రిస్క్రిప్షన్స్ ని తుచ్చమైన బుల్లి బుల్లి గిఫ్ట్స్ ప్రభావితం చెయ్యలేవని చెప్పారు. ప్రశ్నించిన […]
ఒక జ్ఙాన ప్రవచనకారుడి అంతిమ దర్శనం కోసం 20 లక్షల మంది..!!
జ్జానయోగి సిద్దేశ్వర స్వామి… ఓ సంపూర్ణ సార్థక సన్యాసి… ఓ లింగాయత్ మఠాధిపతి… కోట్ల మందికి ‘నడిచే దేవుడు’… సిద్దేశ్వర అప్పవారు… 82 ఏళ్ల వయస్సులో నిర్యాణం పొందాడు… తన ఆశ్రమం ఎలాగూ సరిపోదని సైనిక్ స్కూల్ గ్రౌండ్స్లో భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు… కన్నడ మీడియా అంచనాల మేరకు అంతిమ నివాళి అర్పించినవారి సంఖ్య 10 నుంచి 15 లక్షలు… ఇక ఆయన ‘స్థాయి’ ఏమిటో వేరే చెప్పాల్సిన పని లేదు కదా… ఆయన […]
జింబాబ్వే భారీ డ్యామ్ సరే… మరి మన పోతిరెడ్డిపాడు పొక్కను వదిలేద్దామా..?
స్వర్ణ భారతం కోసం ఉద్భవించిన భారత రాష్ట్ర సమితిలోకి ఏపీ నాయకులు కూడా తండోపతండాలుగా, మందలుమందలుగా చేరడానికి సిద్ధంగా ఉన్నారట… మంచిదే… ఇన్నాళ్లూ రాష్ట్ర విభజనకు కారకుడని కేసీయార్ను నిందించే వాళ్లే కేసీయార్ నాయకత్వాన్ని కోరుకోవడం అంటే అంతకు మించిన గుణాత్మక మార్పు ఇంకేముంటుంది..? తోట చంద్రశేఖర్, కిషోర్ బాబు, పార్థసారథి తదితరులు ఏ అవసరాల కోసం బీఆర్ఎస్లో చేరారనే చర్చ జోలికి వెళ్లాల్సిన పనేమీ లేదు ఇప్పుడు… వాళ్లను తన పార్టీలోకి తీసుకురావడం మాత్రం కేసీయార్ […]
ఇదీ అసలు పాయింట్… చిన్న లీక్ లేకుండా ఆర్బీఐతో 6 నెలల సంప్రదింపులు…
పార్ధసారధి పోట్లూరి ……. కేంద్ర ప్రభుత్వం 500,1000 రూపాయల నోట్ల రద్దుని సుప్రీం కోర్టు సమర్ధించింది! 1. 2016 లో కేంద్ర ప్రభుత్వం 500,1000 రూపాయల నోట్ల రద్దుని సవాలు చేస్తూ మొత్తం 58 మంది సుప్రీం కోర్టులో పీటీషన్లు వేశారు. వీళ్లలో కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. 2. అయితే ఈ పిటీషన్ల మీద 5 గురు సభ్యులు కల సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ రోజు ఉదయం తుది తీర్పు […]
తాగారు, ఊగారు, దొరికారు… భాగ్యనగరం చెత్తా రికార్డు… భేష్ బెంగుళూరు…
ప్రతి ఏటా కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ… మందు ప్రేమికులు మద్యం తాగుతూనే ఉంటారు… ఈసారి కరోనా భయం లేదు కాబట్టి చిన్న చిన్న గెట్టుగెదర్స్ జరిగాయి… అయితే ఆంధ్రా ప్రజలు 142 కోట్లు తాగేశారు… తెలంగాణలో ఏకంగా 215 కోట్లు తాగేశారు… అని ఎడాపెడా పత్రికలు రాసిపారేశాయి… నిజానికి తాగడం కాదు వార్త… ఆ ఒక్కరోజు డిపోల నుంచి తీసుకొచ్చిన మద్యం విలువను రాశారు గానీ అంతకుముందే ఉన్న స్టాక్స్ విలువ మాటేమిటి..? పైగా తెలంగాణలో రెండుసార్లు […]
‘‘నో, నో… మా చంద్రబాబు పరమ పావనుడు… ఆ చావులతో సంబంధమే లేదు… ’’
ఒక విఫల ప్రయత్నం… నిన్నటి గుంటూరు తొక్కిసలాటలో ముగ్గురు మహిళల మృతికి అసలు కారకుడు చంద్రబాబును, ఆ పాతకం నుంచి బయటపడేయటానికి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఓ విఫల ప్రయత్నం చేశాడు… అబ్బే, చంద్రబాబుకు అస్సలు సంబంధం లేదు, అసలు అది టీడీపీ కార్యక్రమమే కాదు, అదంతా ఉయ్యూరు ఫౌండేషన్ చేపట్టిన జనోద్ధరణ మాత్రమే, వాళ్ల నిర్వాకం కారణంగానే ఆ ముగ్గురూ మృతిచెందారు… అని కవరింగు ఇవ్వడానికి నానాపాట్లూ పడింది… మొన్నటి కందుకూరు దుర్ఘటనలో సంభవించిన మరణాలు రాష్ట్రవ్యాప్తంగా […]
‘‘ఇక్కడ వ్యాపారం చేయాలనుకుంటే… ఈ దేశ చట్టాల్ని గౌరవించాల్సిందే…’’
ముందుగా ఒక వార్త…ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ తన ట్విట్టర్ ఖాతాలో ఇండియా మ్యాప్ను తప్పుగా చూపించే ఓ కొత్త సంవత్సరపు గ్రాఫిక్ పోస్ట్ చేసింది… పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్, చైనా ఆక్రమించుకున్న కశ్మీర్ భాగాలు లేని మ్యాప్ అది… ఇది గమనించిన వెంటనే కేంద్ర ఐటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సీరియసయ్యాడు… ‘‘డియర్ వాట్సప్, వెంటనే ఆ తప్పును సరిదిద్దండి, లేకపోతే బాగుండదు… ఈ దేశంలో వ్యాపారం చేయాలని అనుకునే ఏ సంస్థయినా భారతదేశ చట్టాల్ని […]













