.
Nàgaràju Munnuru … ఇరాన్ ఇస్లామిక్ రెజిమెను సమర్ధించేవారు ఇది చదవండి.
ఇరాన్ ఇస్లామిక్ రెజిమె బలగాలు సలేహే అక్బరీ అనే ఆవిడ ఇంటి మీద దాడి చేసి ఆమె గుండెలో నేరుగా కాల్చి చంపాయి. ఆ తర్వాత, వారు ఆమె నిర్జీవ దేహంపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆ దాడికి సంబంధించిన ఫోటోలను జైల్లో ఉన్న ఆమె భర్తకు పంపారు.
ఇంతకు వీరు చేసిన నేరం ఏమిటంటే.. సలేహే, ఆమె భర్త అహ్మద్ ఒక ఆసుపత్రిలో నర్సులుగా పనిచేసేవారు. జనవరిలో జరిగిన అల్లర్ల సమయంలో గాయపడిన నిరసనకారులకు రహస్యంగా చికిత్స చేసేవారు. గాయపడిన నిరసనకారులకు సహాయం చేయడమే వీరు చేసిన నేరం.
Ads
ఎందుకంటే, ఆ ఇరాన్ ఇస్లామిక్ పాలకవర్గం గాయపడిన వారిని ఆసుపత్రులలో కూడా వేటాడి, వారి తలపై కాల్చి చంపేది.
ఒక వాయిస్ నోట్లో, ఆమె భర్త ఇలా చెప్పాడు: “జైలులో వారు నా పక్కటెముకలను విరగ్గొట్టి, నా మూత్రపిండాన్ని దెబ్బతీశారు, కానీ నా చనిపోయిన భార్యపై జరుగుతున్న అత్యాచారానికి సంబంధించిన ఆ ఫోటోలను చూడటం వెయ్యి రెట్లు ఎక్కువ హింసగా అనిపించింది.”
చివరికి, అతను దాన్ని ఇంక భరించలేకపోయాడు. అతను ఇన్స్టాగ్రామ్లో చివరి వీడ్కోలు పోస్ట్ పెట్టి, ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇదే ఇస్లామిక్ రిపబ్లిక్.
వారు ఆమెను కేవలం హత్య చేయలేదు.
వారు ఆమె శవంపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, అతనిని మానసికంగా దెబ్బతీయడానికి ఆ ఫోటోలను ఆమె భర్తకు పంపి, ఆత్మహత్యకు పురికొల్పారు.
తమకు, తమ పాలనకు ఎదురు తిరిగి 40,000 మందికి పైగా ఇరానీయులను ఇస్లామిక్ రెజిమ్ అత్యంత పాశవికంగా హత్యచేసింది.
Share this Article