. ఈ కేసు మళ్లీ ఎందుకు ఇప్పుడు మళ్లీ తెర మీదకు వచ్చిందో… ఇదేదో తాజా వార్త అన్నట్టుగా మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఎందుకు పబ్లిష్ చేస్తున్నారో తెలియడం లేదు… అది మహాత్మా గాంధీ మునిమనుమరాలు ఆషిష్ లత రామ్గోబిన్ (56)కు ఏడు సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు… గాంధీ పేరుంటే ఏం చేసినా చల్తా అనుకోవడానికి అది ఇండియా కాదు… ప్రశ్నించే గొంతులపై కత్తి, ప్రతిపక్షంపై రాజకీయ కక్ష అని ఆరోపించడానికీ […]