నిన్న సాక్షి దినపత్రికలో ఒకాయన ఓ వ్యాసం రాశాడు, దానిపై బ్రాహ్మణులు కోపగించిన సంగతి మనం చెప్పుకున్నాం కదా… అయితే ఆ వ్యాసానికి ఓ మిత్రుడు సోషల్ మీడియాలో పర్ఫెక్ట్ కౌంటర్ రాశాడు… ఎందుకు పర్ఫెక్ట్ అంటున్నాను అంటే… వ్యాసంలో ఒక్కో పాయింట్ను పట్టుకుని, సాధికారంగా కౌంటర్ చేయడం ఆసక్తికరం అనిపించింది… దేవరాజు మహారాజు రాసింది కరెక్టా, మిత్రుడు రోచిష్మాన్ రాసింది కరెక్టా అనేది ఇక్కడ చర్చించడం లేదు… ఆ వ్యాసంలో ఏముంది..? దానికి ప్రతివాదుల సమాధానం […]
బ్రాహ్మణులపై సాక్షికీ చులకనే… ఎడిట్ పేజీలో ఏదేదో రాసిపడేశారు…
ఈరోజు ఎక్కడో తెలంగాణ బ్రాహ్మణ సంఘం సమావేశం జరుగుతున్నట్టు వాట్సప్లో వార్త కనిపించింది… వీళ్ల మీటింగులో ఇలాంటి ప్రస్తావనలు వస్తాయో రావో తెలియదు గానీ… మరోవైపు బ్రాహ్మణుల మీద విద్వేషాన్ని చిమ్ముతూ సాక్షి దినపత్రికలో ఓ వ్యాసం కనిపించింది… ఇది రాసింది డా.దేవరాజు మహారాజు… ఆయన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత ప్లస్ జీవశాస్త్రవేత్త అని సదరు వ్యాస రచయితకు పరిచయం రాశారు వ్యాసం చివరలో… ఈమధ్య ఎవరో కాపీ రచయితకు కేంద్ర సాహిత్య అకాడమీ […]
సాక్షి కదా… అదంతే… పాఠకుల్ని పిచ్చోళ్లను చేయడంలో నెంబర్ వన్…
పొద్దున్నే టీవీల్లో కొందరు స్వాములు రంగురంగుల పూసల దండలు వేసుకుని, ప్రపంచంలోని ప్రతి సమస్యకు ఓ విరుగుడు చెప్పేస్తుంటారు… ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తుంటారు… మూఢనమ్మకాల్ని వ్యాప్తి చేస్తూ డబ్బు సంపాదిస్తుంటారు… వాళ్లను చూస్తుంటేనే ఓ అలర్జీ… సేమ్, సాక్షిలో ఈరోజు వచ్చిన హాఫ్ పేజీ ఐటం కూడా అలాగే అనిపించింది… ఐటం అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే… అది యాడ్లా అనిపించలేదు, యాడ్ అనీ రాయలేదు… స్పాట్ వార్త కాదు, స్పెషల్ స్టోరీ కాదు… ఫ్యామిలీ పేజీ […]
ఒకేరోజు సాక్షి మూడు పత్రికలు… మరి జగన్ సార్ బర్త్డేనా… మజాకా…?!
ఏపీలో చిత్తూరు, విజయవాడ, గుంటూరు ఎడిషన్లలో సాక్షి పాఠకులకు మూడు పత్రికల్ని ఇచ్చింది… అరె, కన్ఫ్యూజ్ కావద్దు సుమీ… మూడు సాక్షి పత్రికలు, సేమ్ కాదు, వేర్వేరు పత్రికల్ని ఇచ్చింది… మొత్తం ఎన్ని పేజీలో తెలుసా..? 42 పేజీలు… టైమ్స్ వంటి పత్రికలు కొన్ని సందర్భాల్లో అన్ని పేజీలను ఇచ్చాయి, పెద్ద విశేషం ఏముంది అంటారా..? 42 పేజీలను ఒకే బంచ్గా కాదు, మూడు పత్రికలుగా ఇచ్చింది… ఒకటి 16 పేజీలు, మరొకటి 14 పేజీలు, ఇంకొకటి […]
ఫాఫం సాక్షి… జగన్ కూడా మరిచిపోయాడు… జ్యోతికి దొరికిపోయాడు…
ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5 ఇవే నాకు ప్రత్యర్థులు… వాటితోనే పోరాడుతున్నాను… వాటితోనే నా యుద్దం… రాక్షసులు, మారీచులు అంటూ జగన్ ఎప్పుడూ ఆడిపోసుకుంటూ ఉంటాడు కదా… కొన్నిసార్లు తనే వాటికి తనను ఎగతాళి చేయడానికి చాన్స్ ఇస్తాడు… జనం నవ్వుకునేలా చేస్తాడు… ఏమీ లేకపోయినా జగన్ మీద ఏదో ఒకటి రాసే ఆంధ్రజ్యోతి, ఆ ఏదో దొరికాక ఎందుకు ఊరుకుంటుంది..? నవ్వీ నవ్వీ, మీరూ నవ్వండి అని జనానికి చెబుతూ బొంబాట్ చేసింది ఓ వార్తను… బట్, […]
పాకిస్థానీలందరూ ఉగ్రవాదులు కాదు.., ఇండియా మీద రగిలిపోతూ ఉండరు…
పాకిస్థాన్ అనగానే మనకు ఓ భయం… అక్కడ ఉగ్రవాదులు తుపాకులు ధరించి బజారుల్లో తిరుగుతారని… ప్రజలందరూ జేబుల్లో గ్రెనేడ్లు పోసుకుని సంచరిస్తుంటారని… మందుపాతర్లు మామూలేనని… భయం, బీభత్సం, క్రూరత్వం రాజ్యమేలుతుంటాయని…! నిజంగానే అది ఉగ్రవాద దేశం… ఉగ్రవాదులకు పుట్టిల్లు… ఎక్కడెక్కడి ఉగ్రవాదులకూ అది అడ్డా… అక్కడి రాజకీయాధికారం ఉగ్రవాదంతో ఆడుకుంటుంది… కానీ ప్రజలందరూ అదేనా..? కాదు… ఏ దేశంలోనైనా ప్రజల ప్రజలే… మనుషులే… ప్రభుత్వాలు వాళ్లను ప్రభావితం చేస్తుంటాయి గానీ ఎవరిలోనైనా పారేది అదే మనిషి నెత్తురు… […]
సాక్షి ఖాతాలోకి మరో క్రెడిట్… INS అధ్యక్షుడిగా KRP Reddy…
సాక్షి దినపత్రిక ఖాతాలోకి మరో క్రెడిట్ వచ్చిచేరింది… నిజంగా విశేషమే… సాక్షి డెయిలీలో ప్రస్తుతం అడ్వర్టయిజింగ్, మార్కెటింగ్ డైరెక్టర్గా ఉన్న కె.రాజప్రసాదరెడ్డి… అలియాస్ కేఆర్పీ రెడ్డి ఐఎన్ఎస్ (ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ) కొత్త అధ్యక్షుడిగా ఎంపికయ్యాడు… ప్రిస్టేజియస్ పోస్ట్… ఇది ఎందుకు విశేషం అంటే..? ఐఎన్ఎస్ 1939లో ఏర్పడింది… అంటే 83 సంవత్సరాల క్రితం… తెలుగు పత్రికల తరఫున ఇంతకుముందు ఎవరూ దీని అధ్యక్ష పదవిని పొందలేదు… ఇది తొలిసారి… అన్ని భాషల్లో కలిపి 1,10,851 […]
దిక్కుమాలిన రాత..! నిజంగా మోడీ ఆస్తులు భారీగా పెరిగాయా..?!
ప్రతి అంశంలోనూ ప్రధాని నరేంద్రమోడీకి మద్దతుగా ఉండే పార్టీ వైెఎస్సార్సీపీ… ఆ పార్టీ అధికార పత్రిక, పార్టీ అధినేత సొంత పత్రిక సాక్షి… దానికి అనుబంధంగా ఓ న్యూస్ వెబ్సైట్… కానీ అందులో ఏం రాస్తున్నారో, ఏం కంటెంట్ వస్తున్నదో చూసుకునేవాళ్లు లేకుండా పోయారు… ఫాఫం జగన్… విషయం ఏమిటంటే… ఓ వార్త వేశారు… ‘‘ఏడాదిలో భారీగా పెరిగిన ప్రధాని మోడీ ఆస్తులు’’ దాని హెడింగ్ ఇదే… వీటినే దిక్కుమాలిన వార్తలు అంటుంటారు… మోడీ కార్పొరేట్ ప్రియుడు, […]