కర్తార్పూర్ గురుద్వారా కారిడార్ గురించి మన మెయిన్ స్ట్రీమ్ మీడియా ఊదరగొట్టింది అప్పట్లో… దేశవిభజన సమయంలో పాకిస్థాన్ పరిధిలోనే ఉండిపోయిన సిక్కుల ప్రముఖ గురుద్వారా అది… దాన్ని దర్శించుకోవడానికి వీసాలు, పర్మిట్లు అవసరం లేకుండా ఓ కారిడార్ నిర్మించాయి ఇరుదేశాలు… కానీ కశ్మీరీ హిందువులు కూడా అంతే పవిత్రంగా, ప్రముఖంగా భావించే మరో ముఖ్యమైన గుడి గురించి మాత్రం మీడియాకు ఏమాత్రం పట్టలేదు… అది నిశ్శబ్దంగా ఉగాది పర్వదినాన ప్రారంభమైంది… హోం మంత్రి అమిత్ షా దాన్ని […]