. Pardha Saradhi Upadrasta …. కోర్టులు, వ్యవస్థలు భావోద్వేగాలపై కాదు… సాక్ష్యాలు, నిబంధనలు, ప్రాసెస్లపై పని చేస్తాయి! అయ్యో, ఆవిడ నిజాయితీ పరురాలు, గాంధేయ వాది , చాల సింపుల్ గా తిరుగుతుంది అని బుగ్గలు నొక్కుకున్నారు; నిజమే అయ్యి వుంది ఉండచ్చు ; నేను నాలుగు రోజుల క్రితమే చెప్పాను… ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకునే అవకాశం చాలా తక్కువ అని. కోర్టు స్పష్టంగా ఏమంది? – నామినేషన్ తిరస్కరణకు కారణం స్పష్టంగా […]
824 సీట్లు… ఖేల్ ఖతం..? ఇదేం ప్రాతిపదిక..? కొత్త ప్రశ్నలకు నాంది..!
. డీలిమిటేషన్పై దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను తగ్గించే ప్రయత్నంలో ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (EAC-PM) వర్కింగ్ పేపర్ ఒక ఆసక్తికర ప్రతిపాదన చేసింది. దేశంలోని 543 లోక్సభ స్థానాలను 824కు పెంచాలని, అందుకోసం కొన్ని నియోజకవర్గాలను రెండుగా, మరికొన్నింటిని మూడుగా విభజించాలని సూచించింది. చూస్తే బాగానే ఉంది. కానీ అసలు ప్రశ్న… ఎందుకు 824? ఏ ప్రాతిపదికన 824? ఏ ప్రమాణాల ఆధారంగా ఏ సీటును రెండుగా, ఏ సీటును మూడుగా విభజించాలి? అనే ప్రశ్నలకు మాత్రం ఇప్పటికీ స్పష్టమైన సమాధానం కనిపించడం […]
తమిళ రాజకీయ నేతలకు కర్ణాటక అమ్మవార్లే ఎందుకు ప్రత్యేకం?
. మొన్నటి వరకు ఇది కేవలం భక్తి వ్యవహారంగా కనిపించింది. కానీ గత రెండు వారాల్లో జరిగిన రెండు పరిణామాలు మళ్లీ ఈ చర్చను తెరపైకి తెచ్చాయి. మాజీ తమిళనాడు సీఎం స్టాలిన్ సతీమణి దుర్గా స్టాలిన్ కర్ణాటకలోని నిమిషాంబ ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ఇప్పుడు తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ ఉడుపి జిల్లాలోని కొల్లూరు మూకాంబిక ఆలయానికి వెళ్తున్నారు. ఇది యాదృచ్ఛికమా? లేక తమిళ రాజకీయాలకు, కర్ణాటక శక్తి పీఠాలకు మధ్య ఏదైనా […]
M6… ఆరు నగరాలు… భారత భవిష్యత్తు… రేవంత్రెడ్డి భేషైన ప్రతిపాదన…
. డీలిమిటేషన్ బిల్లు సమయంలో … జనాభాయే కాదు, అభివృద్ధినీ, హ్యూమన్ ఇండెక్స్ ప్రమాణాల్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని హైబ్రీడ్ మోడల్ ప్రతిపాదించి జాతీయ స్థాయి మేధావుల దృష్టిని ఆకర్షించిన రేవంత్ రెడ్డి ఈసారి మరో మంచి ప్రతిపాదనతో కేంద్రం దృష్టినీ తనవైపు తిప్పుకున్నాడు… తను ప్రధాని మోడీని కలిశాడు, నీతి ఆయోగ్ భేటీకి వెళ్లాడు… ఎస్, ప్రధానితో కలిసినప్పుడు రాష్ట్రానికి సంబందించిన అంశాలు తప్పకుండా వస్తాయి… రాకుండా ఎలా ఉంటాయి… తుమ్మిడిహెట్టికి మహారాష్ట్ర అనుమతి ఇవ్వాల్సిన […]
తెలంగాణలో ‘సర్’… 88 లక్షల వోట్లు డౌట్ఫుల్… కథ మొదలైంది…
. Pardha Saradhi Upadrasta …. తెలంగాణ ఓటర్ల జాబితాలో 88 లక్షలకుపైగా అనుమానాస్పద రికార్డులు..! అసలు ఏం జరిగింది? ఇకపై ఏం జరగబోతోంది? తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం అత్యంత చర్చనీయాంశంగా మారిన అంశం ఓటర్ల జాబితా ప్రక్షాళన. కేంద్ర ఎన్నికల సంఘం (ECI) చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియకు ముందు నిర్వహించిన ప్రీ-SIR మ్యాపింగ్, డేటా వెరిఫికేషన్లో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 88,13,207 ఓటరు రికార్డుల్లో వివిధ రకాల అసంగతులు (Anomalies) ఉన్నట్లు రాష్ట్ర […]
FIFA … 39 రోజులపాటు భూభ్రమణం ఓ బంతి చుట్టూ… హైఫీవర్ షురూ…
. ( Gopu Vijaya Kumar Reddy ) ….. “ప్రపంచంలో అత్యధిక మంది చూసే క్రీడ ఏది?” క్రికెట్ అభిమానులున్న భారత్లో ఈ ప్రశ్న అడిగితే చాలామంది క్రికెట్ అనే సమాధానం చెబుతారు. కానీ ప్రపంచ స్థాయిలో చూస్తే ఫుట్బాల్దే ఆధిపత్యం. ఇక మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్న FIFA ప్రపంచకప్తో మరోసారి ప్రపంచం మొత్తం ఒకే బంతి చుట్టూ తిరగబోతోంది… మరికొన్ని గంటల్లో ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా మహోత్సవాల్లో ఒకటైన FIFA పురుషుల ఫుట్బాల్ […]
బీజేపీ బిగ్ గేమ్..! ఇండి కూటమి కకావికలు… టార్గెట్ 2028…!!
. రాజకీయాల్లో కొన్ని వ్యవహారాలు తెర వెనుక నిశ్శబ్దంగా నడుస్తుంటాయి… బయటికి గాసిప్స్లా కొన్ని లీక్స్ వినిపిస్తుంటాయి, మీడియాలో కనిపిస్తుంటాయి… అవి కొన్ని నిజం కావచ్చు, కాకపోవచ్చు… ఉదాహరణకు, మమత పార్టీ రెబల్స్ బీజేపీలో విలీనం కావడం గురించి… అనుకున్నట్టే, దాదాపు 62 – 64 మంది మమతకు గుడ్బై చెప్పినట్టే, వారు బీజేపీలో విలీనం కావల్సిందే, లేకపోతే అనర్హత పాలవుతారు, యాంటీ డిఫెక్షన్ చట్టం ప్రకారం… సేమ్, 20 మంది ఎపీల కథ కూడా… రాజ్యసభలో […]
సుప్రీం కోర్టు ఆ తీర్పు… మీనాక్షి నటరాజన్ కేసులో కీలకం..?!
. Pardha Saradhi Upadrasta … 2013 సెప్టెంబర్ 13 సుప్రీంకోర్టు తీర్పు: నామినేషన్లో ఏ తప్పులు సరిచేసుకోవచ్చు? ఏవి సీరియస్ లోపాలు? ఇటీవల నామినేషన్ పత్రాలు, అఫిడవిట్లలో ఉన్న లోపాలపై అనేక చర్చలు జరుగుతున్న నేపథ్యంలో 2013 సెప్టెంబర్ 13న సుప్రీంకోర్టు ఇచ్చిన Resurgence India vs Election Commission of India తీర్పు గురించి తెలుసుకోవడం అవసరం. ఈ కేసులో సుప్రీంకోర్టు ఒక ప్రాథమిక సూత్రాన్ని గుర్తు చేసింది: “ఓటరుకు అభ్యర్థి గురించి పూర్తి […]
ఆ ధర్మస్థల కుట్రదారుల్ని సమాజం ఏం శిక్షించగలిగింది..!?
. శతాబ్దాల నమ్మకంపై శవ రాజకీయం… ధర్మస్థల కుట్ర – సొసైటీ ఏం శిక్షించగలిగింది…? ఎవడి పాపాన వాడే పోతాడు అని వదిలేసిందా…? దక్షిణ భారతదేశంలోనే అత్యంత పవిత్రమైన, న్యాయానికి మారుపేరైన క్షేత్రం కుదూర- ధర్మస్థల. మంజునాథ స్వామి కొలువై ఉన్న ఈ పుణ్యనేలపై రోజుకు వేలాది మంది భక్తులు ‘అన్నదానం’, ‘అభయదానం’ పొందుతుంటారు. అలాంటి తపోభూమిపై 2025లో ఒకే ఒక్క రాత్రిలో దేశం మొత్తం ఉలిక్కిపడేలా ఒక అపవాదు మోపబడింది. “వందలాది మృతదేహాలను సామూహికంగా పూడ్చిపెట్టారు” […]
ఈ పిశాచిని ఈ న్యాయవ్యవస్థ శిక్షించగలదా..? ఎవ్వడూ నమ్మడు..?!
. పన్నెండేళ్ళ పాప వేసవి సెలవులకు అపార్ట్ మెంట్ లో వాచ్ మెన్ చేసే తాత గారింటికి వచ్చింది. కొన్ని రోజులు ఆడుకుని, నవ్వుకుని, మళ్లీ ఇంటికి వెళ్లాల్సింది. (తెలంగాణ, ఖమ్మం) అదే అపార్ట్ మెంట్ లో మూడో అంతస్తులో ఉండే ఒక గౌస్ గాడు పాపను ఫ్లాట్ కి పిలిచి, చేతులు కట్టేసి పాడు చేసి మరీ మూడో అంతస్తు నుండీ కిందకి తోసేశాడు. ఒక 12 ఏళ్ల పిల్ల కేక. భయంతో వేసిన కేక. […]
కాంగ్రెస్లో నిమజ్జనం..? కర్మ ఎదురుతన్నడం అంటే ఇదే మరి..!!
. టీఎంసీలో మమతను వ్యతిరేకిస్తున్న చీలికవర్గం ఎంపీలు గానీ, ఎమ్మెల్యేలు గానీ పార్లమెంటులో లేదా అసెంబ్లీలో ప్రత్యేకవర్గంగా గుర్తించబడలేరు, సొంత పార్టీ ప్రకటించలేరు, అలా చేస్తే అనర్హత పాలవుతారు, వెరసి బీజేపీలో విలీనమే దిక్కు… (టూథర్డ్ నంబర్ ఉన్నా సరే)… ఇది ఇంతకుముందు కథనంలో చెప్పుకున్నాం కదా… మరి మమత వెంట మిగిలిపోయే ఆ అరకొర ఎంపీలు, ఎమ్మెల్యేల గతేమిటి..? మస్తు సంపద ఉంది పార్టీ దగ్గర అధికారికంగానే… కానీ అభిషేక్ బెనర్జీ పార్టీని ఇంకా భ్రష్టుపట్టిస్తాడననే […]
ప్రత్యేక వర్గం, సొంత కుంపటీ కుదరవు… బీజేపీలో విలీనమే దిక్కు…
. టీఎంసీ ఎంపీల ‘ప్రత్యేక గ్రూప్’ ఆలోచనకు బ్రేక్: రాజ్యాంగం ప్రకారం విలీనమే ఏకైక మార్గం! బెంగాల్ ఎన్నికల తదనంతర పరిణామాల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి చెందిన కొందరు ఎంపీలు తిరుగుబాటు బాట పట్టారనే వార్తలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దాదాపు 20 మంది ఎంపీలు పార్లమెంట్లో ఒక ‘ప్రత్యేక బ్లాక్’ (Special Block) లేదా ‘ప్రత్యేక వర్గం’గా ఏర్పడి, కేంద్రంలోని ఎన్డీయే కూటమికి మద్దతు ఇవ్వాలని యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ప్రస్తుత రాజ్యాంగ […]
మోడీ తరువాత ఎవరు..? ఓ కొత్త బ్లూ ప్రింట్ సిద్ధమైపోతోందా..?!
. Pardha Saradhi Upadrasta …. మోదీ తర్వాత ఎవరు? అసలు బీజేపీలో జరుగుతున్నది నాయకత్వ మార్పా? లేక తదుపరి 20-30 ఏళ్ల భారత రాజకీయాల బ్లూప్రింట్ తయారవుతోందా? ఈ మధ్య దేశ రాజకీయాల్లో ఎప్పటికప్పుడు వినిపించే ప్రశ్న “మోదీ తర్వాత ఎవరు?” ఈ ప్రశ్న కొత్తది కాదు. నెహ్రూ తర్వాత ఎవరు? ఇందిర తర్వాత ఎవరు? వాజ్పేయి తర్వాత ఎవరు? అనే చర్చలు ఆయా కాలాల్లో కూడా జరిగాయి. కానీ చరిత్రను పరిశీలిస్తే ఒక విషయం […]
ఈ ‘జాగీర్దారు’ ఇంకా గోకుతూనే ఉన్నాడు తెలంగాణ సమాజాన్ని..!!
. వర్తమాన రాజకీయాల్లో తనను తాను గోక్కొని, రక్కుకునే కేరక్టర్ బహుశా పవన్ కల్యాణ్ మాత్రమే అనుకుంటా… మొన్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినాన తనూ ఓ మీటింగు పెట్టబోయి, భంగపడి, ప్రెస్మీట్ పెట్టి, ఎవడబ్బ జాగీరు అని ఏదో కూసి, తెలంగాణ సమాజం ఒక్కటై థూత్కరించినా సరే, ఇంకా సోయిలోకి రాలేదు… రాడు, వస్తే పవన్ కల్యాణ్ ఎందువుతాడు..? మళ్లీ అదే కూత… హైదరాబాద్ ఎవడబ్బ జాగీరు అన్నాడు జాతీయ మీడియాతో మాట్లాడుతూ… ‘‘నాకు తెలంగాణలో […]
భేష్ సింగరేణి… తవ్వి వదిలేయలేదు… పచ్చగా ప్రకృతికి తిరిగి అప్పగింత…
. ఒక వార్త నచ్చింది… సింగరేణికి కేంద్ర ప్రశంస, ఎందుకంటే..? పర్యావరణ ప్రమాణాల అమలు తీరుకు… డోర్లీ-1, 2 గనుల మూసివేతలో ఆదర్శంగా నిలిచినందుకు… రెండు గనుల పేరిట చెల్లించిన 100 కోట్ల డిపాజిట్ వాపస్ వస్తున్నందుకు… నిజానికి ఆ డబ్బు గురించి కాదు… ప్రకృతి నుంచి ధనాన్ని… ఇంధనాన్ని… తవ్వుకున్నాక… అంతా అయిపోయాక, అంతే భద్రంగా, అంతే పచ్చగా తిరిగి ఆ మొత్తం ప్రాంతాన్ని తిరిగి ప్రకృతికే అప్పగించాలి… అది పర్యావరణ ధర్మం… చాలా ప్రైవేటు, […]
హక్కుల బాలగోపాల్ స్మృతి… ఒక వాస్తవిక గణితం…
. Kandukuri Ramesh Babu …. #జయంతి బాలగోపాల్ గారి స్మృతి… ఒక వాస్తవిక గణితం బాలగోపాల్ గారి గురించి ఆయన యాక్టివిజం గురించి తెల్సుకుంటున్న కొద్దీ ఒక హీరోవర్షిప్ మనసును ఎంతగానో ఉత్సాహపరుస్తుంది. ఉల్లాసపరుస్తుంది. ఆయన వెడల్పైన కాలర్ గానీ, దూసుకోని వారి జుట్టు గానీ, మడిచిన చేతులు గానీ, అంతా నిజ హీరో అని మళ్లీ మళ్లీ గుర్తొచ్చి బాలగోపాల్ గారంటే అభిమానం రెట్టింపవుతుంది. వారి ప్రతి జయంతికి, వర్ధంతికి ఆయన రిలవెన్స్ పెరుగుతున్నట్టు […]
అమ్మ కుర్చీ..! శూన్య నేత్రాలు… శుష్క నిరీక్షణలు… ఇప్పటి అమ్మ…!!
. అమ్మ కుర్చీ – మహమ్మద్ ఖదీర్బాబు …. ‘సీనియర్ సిటిజన్స్ హోమ్’లో మా అమ్మనో, మీ అమ్మనో, మిత్రుడి అమ్మనో, మన వీధిలోని పరిచయస్తుని అమ్మనో చేర్పించాక, అది కాస్త నయమైన హోమ్ అయితే, ఒక గది ఇచ్చి బయట కుర్చీ కూడా ఇలా వేసి పెడతారు. అమ్మ రోజంతా గదిలో ఉండలేదు కదా. అప్పుడప్పుడు వచ్చి బయట కూచుంటుంది. అమ్మకు ఎన్నేళ్లుంటాయో! ఆరోగ్యం అంత బాగోదు. చురుగ్గా కదల్లేదు. మెల్లగా, అడుగులో అడుగు వేసుకుంటూ […]
మాయదారి సంత..! రేయ్, ఎవుర్రా మీరంతా..? యాణ్నుంచి వచ్చార్రా..!!
. Gurram Seetaramulu …. అసలు ఎవరీమే ? యేం చదువుకుంది. ఇంతలా నోరేసుకుని అరుస్తూ ఉంటది. నిజాం ఒక రాజు, ఆయన ఆస్తి ఆయన అమ్ముకున్నాడు. నీకు అవసరం ఉంటే గొలుసో ముక్కు పుల్లో అమ్ముకోవా? ఎంత అమ్ముకున్నా నిజాం ప్రపంచంలోనే ధనవంతుడైన రాజు. ఆయన్ను పట్టుకుని వీడు వాడు అంటావా ఎంత పొగరు నీకు బుద్దిలేదు? మీ కులపాయన మామను కూల్చి, అక్రమంగా అధికారంలోకి వచ్చాడు. ఆయన అమ్మిన ప్రభుత్వ ఆస్తుల చిట్టా కింద […]
సర్కారు ఉంటేనేం, పోతేనేం… డీఎంకే లిక్కర్ వసూళ్లపై విజయ్ నజర్..!
. నిన్న ఓ వార్త… ‘‘మద్యం దుకాణాలపై పార్థిబన్ సంచలన సూచన! తమిళనాడులో పాఠశాలలు, దేవాలయాల సమీపంలోని టాస్మాక్ దుకాణాల మూసివేత తర్వాత కొత్త చర్చ మొదలైంది. సీఎం విజయ్ను కలిసిన సీనియర్ నటుడు, దర్శకుడు పార్థిబన్ మద్యం షాపులను గ్రామాల వెలుపల ఉన్న శ్మశానాలు, విద్యుత్ దహనవాటికలు, సమాధుల సమీపానికి తరలించాలని సూచించారు… “సిగరెట్ ప్యాకెట్లపై హెచ్చరికలు ఉన్నట్లే, శ్మశానాల దగ్గర మద్యం దుకాణాలు ఉంటే జీవితం చివరి గమ్యం గుర్తుకు వచ్చి మద్యం సేవనం […]
వినకుండానే నామినేషన్ రద్దా..? రిటర్నింగ్ ఆఫీసర్ చేసిన తప్పేంటంటే..?
. రాజకీయాల్లో కొన్నిసార్లు వ్యక్తుల కంటే ప్రక్రియలే పెద్దవిగా మారతాయి. ప్రస్తుతం మధ్యప్రదేశ్ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ రద్దు వివాదం కూడా అలాంటిదే. ఇది కేవలం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వ్యవహారం కాదు. ఒక అభ్యర్థి నామినేషన్ను తిరస్కరించే ముందు అతనికి లేదా ఆమెకు తన వాదన వినిపించే అవకాశం ఇవ్వాలా వద్దా అనే ప్రాథమిక ప్రజాస్వామ్య ప్రశ్న. మీనాక్షి నటరాజన్ పేరు జాతీయ రాజకీయాలను గమనించే వారికి కొత్తది కాదు. విద్యార్థి […]
- 1
- 2
- 3
- …
- 142
- Next Page »


















