. Pardha Saradhi Potluri … బలూచిస్తాన్, PoJK లని భారత్ విజయవంతంగా విడగొట్టగలదు ప్రస్తుత ఆర్ధిక, సైనిక, రాజకీయ బలంతో! భారత ఆర్ధిక, సైనిక బలాలని ఇప్పటికిప్పుడు బలహీనపరచడం కష్టం! కానీ రాజకీయ అస్థిరతని కృత్రిమంగా సృష్టించవచ్చు! మోడీ, అజిత్ దోవల్, జై శంకర్ కాంబినేషన్ విచ్చిన్నం చేయగలిగితే బీజేపీ రాజకీయ భవిష్యత్ నిర్ణయించగలగవచ్చు అనే ఒక సిద్ధాంతం బలంగా విశ్వసిస్తున్నారు దేశంలో ఉన్న ప్రత్యర్థులు.., చైనా, అమెరికాలు కూడా ఇదే సిద్ధాంతాన్ని నమ్ముతున్నాయి! మోడీ నిర్ణయం […]
మోడీ హత్తుకున్నాడు ఆ ఇద్దరినీ… ఏదో ఇస్తున్నాడు మెగా సంకేతం..!!
సోషల్ మీడియాలో ఒకటే చర్చ… మోడీ మామూలుగా వచ్చి పోడు కదా… ఏదైనా కాస్త చర్చను అంటించి వెళ్తాడు… ఇక మీడియా, సోషల్ మీడియా వదలవు… రకరకాల క్రియేటివ్ ఊహాగానాలు… పైగా చిరంజీవి, పవన్ కల్యాణ్ ప్రపంచంలో ఎవరికీ అర్థం కారు… ఇంకేం..? బోలెడు ప్రచారాలు ఆల్రెడీ స్టార్టయ్యాయి… ఇంతకీ జరిగింది ఏమిటి..? చంద్రబాబు తన ప్రమాణ స్వీకారానికి మోడీని రమ్మన్నాడు… సరే, పాత కక్షలు ఎన్నున్నా… ఒకరి మీద ఒకరికి అపనమ్మకం ప్రబలంగా ఉన్నా… ఎవరు […]
హవ్వ… బీఆర్ఎస్, కాంగ్రెస్ తోడు దొంగలట… మరిన్నాళ్లూ కాపాడిందెవరు మహాశయా..?!
1) కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ దోపిడీ, ఇప్పుడు కాంగ్రెస్కు ఏటీఎం, ఢిల్లీ దాకా కమీషన్లు చేరుతున్నయ్, బీఆర్ఎస్ స్కాములు ఢిల్లీని చేరాయ్, బీఆర్ఎస్ కాంగ్రెస్ పరస్పర సహకారం, ఏ భారీ స్కాం బయటపడినా కుటుంబ పార్టీల పాత్రే తేలుతోంది….. మోడీ వ్యాఖ్యలు ఇవన్నీ… …. నిజమే, ఏ భారీ స్కాం బయటపడినా కుటుంబ అవినీతి పార్టీల పాత్రే తేలుతోంది అనేది కరెక్టే… కుటుంబ పార్టీలు ఖచ్చితంగా దేశానికి చేటు… కానీ బీఆర్ఎస్ అవినీతి మీద గతంలో తప్పనిసరై […]
ఆ పాత మిత్రుల మోడీ తాజా ఆలింగనాలతో బీజేపీకి వచ్చే ఫాయిదా ఎంత..?!
ఏపీలో చంద్రబాబు తెలుగుదేశంతో బీజేపీ పొత్తు ఉండబోతున్నదనే వార్తలు వస్తున్నాయి… ఒడిశాలో నవీన్ పట్నాయక్ బిజూ జనతాదళ్తో బీజేపీ పొత్తు ఖరారైపోయింది… బిహార్లో జేడీయూ నితిశ్ మళ్లీ బీజేపీ పంచన ఆల్రెడీ చేరిపోయాడు… కర్నాటకలో దేవెగౌడ జేడీఎస్ కూడా బీజేపీతో చేతులు కలిపింది… కేరళలో మాజీ ముఖ్యమంత్రుల కొడుకులేకాదు, జాతీయ స్థాయిలో ఇంకా బీజేపీలో చాలామంది చేరుతున్నారు… సొంతంగా 370 సీట్ల సాధన, ఎన్డీయే కూటమిగా 400 సీట్లు అనే టార్గెట్ దిశలో బీజేపీ అన్ని శక్తులూ […]
ఇది రాజకీయ పోస్టు కాదు… ‘పెద్దన్న’ మీద రచ్చ సరైంది కాదు…
ఇది రాజకీయ పోస్టు కాదు.
‘మోడీ అయినా, నేనయినా… మొదట గుజరాతీలం… తరువాతే గ్లోబల్ ఎక్స్పోజర్…’
వైఎస్ ముఖ్యమంత్రి… హైదరాబాద్లో ప్రవాసీదివస్… అన్ని రాష్ట్రాలకూ ప్రత్యేకంగా విభాగాలు… ప్రవాస భారతీయులతో తమ రాష్ట్రాల గుడారాల్లో భేటీలు… గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ పాల్గొన్నాడు… దద్దరిల్లిపోయింది… ఏపీ సహా మిగతా అన్ని రాష్ట్రాల గుడారాలు, ముఖ్య నేతల ప్రసంగాలు గట్రా వెలవెలబోయాయి… ఆరోజు నుంచీ మోడీ పెట్టుబడిదారులకు సన్నిహితుడు… గుజరాత్కు… ప్రధానిగా సైతం… ఒక వీడియో చూస్తుంటే నాటి హైదరాబాద్ ప్రవాసీ దివస్ గుర్తొచ్చింది… సరే, నిన్నివాళ వైబ్రంట్ గుజరాత్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరుగుతోంది కదా… […]




